Exclusive

Publication

Byline

కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతులపై అత్యాచారం-వీడియోలు తీసి బెదిరింపులు-బాధిత యువతి ఫిర్యాదు

భారతదేశం, ఏప్రిల్ 19 -- విశాఖ‌ప‌ట్నంలో దారుణ‌మైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి అమ్మాయిల‌తో కొంత మంది యువ‌కులు స్నేహం చేస్తున్నారు. ఆపై వారికి మత్తు మందు ఇచ్చి, వారు స్పృహ క... Read More


గురుకులాల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాల్ టిక్కెట్లు విడుద‌ల‌, ఏప్రిల్ 25న ప‌రీక్ష‌..హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ చేయండి ఇలా

భారతదేశం, ఏప్రిల్ 18 -- ఆంధ్రప్రదేశ్‌ గురుకులాల్లో 5 నుంచి 8వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు, ఇంట‌ర్మీడియ‌ట్, డిగ్రీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాల్ టిక్కెట్లు విడుద‌ల అయ్యాయి. ఏప్రిల్ 25న ప్ర‌వేశ... Read More


గుంటూరు జిల్లాలో ఘోరం - మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి..! వెలుగులోకి కీలక విషయాలు

Guntur,andhrapradesh, ఏప్రిల్ 18 -- గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘ‌ట‌న చోటు చేసింది. మైన‌ర్ బాలికపై వ‌రుస‌కు మేన‌మామ అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆ త‌రువాత ఆమె సోద‌రిపై లైంగిక దాడికి య‌త్నించాడు. ఆమ... Read More


వేములవాడ ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారు... జూన్ 15న పనులు ప్రారంభం

భారతదేశం, ఏప్రిల్ 18 -- భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత... Read More


ఏపీ మెగా డీఎస్సీ పై కీల‌క అప్‌డేట్‌ - అభ్యర్థుల వయోపరిమితి పెంపు

Andhrapradesh,amaravati, ఏప్రిల్ 18 -- రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని 42 ఏళ్ల నుంచ... Read More


విశాఖలో ఘోరం - కుమార్తెపై క‌న్న‌తండ్రి అత్యాచారం...! పోక్సో కేసు న‌మోదు

Andhrapradesh,vizag city, ఏప్రిల్ 17 -- విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అభం శుభం తెలియ‌ని నాలుగేళ్ల కుమార్తెపై క‌న్న‌తండ్రే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు న‌... Read More


కేటీఆర్ ఇలాకాలో ప్రొటోకాల్ రచ్చ... గంభీరావుపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బాహాబాహీ.

భారతదేశం, ఏప్రిల్ 17 -- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం పాలిటిక్స్ ఘర్షణ గా మారింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటో కాల్ వివాదం ఘర్షణకు ద... Read More


ఐఆర్‌సీటీసీ పుణ్య‌క్షేత్ర‌ యాత్ర‌...విజ‌య‌వాడ‌ మీదుగా అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్రకు ప్ర‌త్యేక రైలు.

భారతదేశం, ఏప్రిల్ 17 -- సికింద్రాబాద్ నుంచి విజ‌య‌వాడ మీదుగా పూరి, గయా, కాశీ అయోధ్య, ప్రయోగ్‌రాజ్‌ త‌దిత‌ర పుణ్య‌క్షేత్రాల‌కు ప్రత్యేక రైల‌ును ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ఈ మేరకు విజ‌య‌వాడ డివిజ‌న్ ఏరి... Read More


భూ భారతిపైనే రైతుల ఆశలు - వెంకటాపూర్ మండలంలో అందుబాటులోకి సేవలు

Mulugu district,venkatapuram, ఏప్రిల్ 16 -- భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'భూ భారతి' పోర్టల్ అమలులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు, వివాదాలు పేరుకుపోగా.. ప్రభ... Read More


ఒకేఒక్కడు రెండు కమిషనరేట్ లు 18 బైకులు-వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగుడి అరెస్ట్

భారతదేశం, ఏప్రిల్ 16 -- ఉపాధి కోసం సొంతూరు విడిచి వరంగల్ నగర బాట పట్టిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ చోరీలకు పాల్పడటం మొదలెట్టాడు. ఒక్కడే వ... Read More